మృతిచెందిన క్రీడాకారుడి కుటుంబాన్ని పరామర్శించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులు ఇటీవల క్రికెట్ టోర్నమెంట్లో ఆడుతూ గుండె పోటుతో ఆకస్మికంగా మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయిన వారి కుటుంబాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు నాయకులు మల్లెల సంతోష్, గుండా సాయి చంద్, కొలుగూరి అనిల్,ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.