పితానిని కలిసిన టిబికె జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి రాము
ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ని రాష్ట్ర కాపు టిబికె జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి రాము మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ దాసరి రాము ని శాలువా మరియు పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు మరియు కాపు నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-9.05.30-AM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-9.05.30-AM-1-1024x473.jpeg)