శివరాత్రి ఉత్సవాలలో టీ విత్ డాక్టర్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం శివకోటి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివకోటి గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శివాలయం వద్ద శుక్రవారం రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసు గుర్తును ప్రజల మధ్యకు తీసుకు వెళ్లే విధంగా గుడికి వచ్చిన భక్తులందరితో టీ విత్ డాక్టర్ బాబు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 1000 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, ఎలక్షన్ కమిటీ గోదావరి జోన్ కో కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు మల్లెపూడి సత్తిబాబు, గుబ్బల ఫణికుమార్, ప్రధాన కార్యదర్శులు జిల్లెల రక్షక్, నల్లి పవన్ ప్రసాద్, శివకోటి గ్రామశాఖ అధ్యక్షులు రేకపల్లి ముత్యాలరావు(మామాజి), ఆలయ కమిటీ చైర్మన్ మల్లెపూడి గోపాలకృష్ణ, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు కడలి ఏడుకొండలు, ఎంపీటీసీలు అవుపాటి శివజ్యోతి సుబ్రహ్మణ్యం, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, ఉండపల్లి అంజి, జనసేన నాయకులు కొణతం నరసింహరావు, బొమ్మిడి దుర్గాభవాని మహేష్, రాపాక మహేష్, శెట్టిం శ్రీనివాస్, పెచ్చెట్టి చక్రి, మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, సర్కిల్ అబ్బాస్, అడబాల మణి, మేడిచర్ల సత్య, శివకోటి గ్రామ జనసేన-టిడిపి నాయకులు బందుల రత్నరాజు, మండ బుజ్జి, చోళ శీను, అరిమెల్లి భాను, బొల్లా రాంబాబు, కసుకుర్తి త్రినాధ స్వామి, కొల్లాటి సిద్దు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.