మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా టెక్కలి జనసేనపార్టీ
టెక్కలి నియోజకవర్గం, స్థానిక టెక్కలి టాక్సీ స్టాండ్ సీనియర్ డ్రైవర్ అది ఆంద్ర వీధికి చెందిన దండాసి బలరాం ఇటీవల కాలంలో ఆరోగ్యం బాగులేక మరణించిన కారణంగా ఆయన కుటుంబానికి టెక్కలి జనసేనపార్టీ తరుపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ టెక్కలి జనసేనపార్టీ తరుపున 25 కేజిల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కూరకుల యాదవ్ మెట్ట అవినాష్,ఎంపీటీసీ అభ్యర్థి సునీల్ పసుపు రెడ్డి సోమేశ్, తోట శ్యాం, కిర్రి చిరంజీవి, కిర్రి శ్రీను, దాసరి సంతోష్, దండాసి డిల్లేశ్వరరావు, ఉర్జాన జాన్, దండాసి కార్తిక్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-05-at-2.09.54-PM-1024x462.jpeg)