జనసేన, తెలుగుదేశం పొత్తు గెలవాలి

పిఠాపురంలో గడప గడపకు జనసేన ప్రచారం

తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సీటు ఎవరికిచ్చినా మీరందరూ గెలిపించాలని శుక్రవారం ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించి ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగద్దని ప్రజలకు మనవి చేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పిఠాపురం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది జనసేన, తెగుదేశం పొత్తులో భాగంగా సీట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించాలని మనవి చేసారు. ఈ ప్రచారానికి విశేషమైన స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టైల్స్ బాబీ మారవుతూ సూరిబాబు మల్లం, బీసీ నాయకులు శ్రీనివాసరావు, పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.