ఆకుల నాగేశ్వరరావును పరామర్శించిన గాదె
మాచర్ల నియోజకవర్గం, కారెంపూడి మండలం ఇనుపరాజు పల్లి గ్రామంలో జనసైనికుడు ఆకుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారి ఇంటికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-08.43.07-1024x768.jpeg)