ఆకుల నాగేశ్వరరావును పరామర్శించిన గాదె

మాచర్ల నియోజకవర్గం, కారెంపూడి మండలం ఇనుపరాజు పల్లి గ్రామంలో జనసైనికుడు ఆకుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారి ఇంటికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.