జనసైనికుడు సీతయ్యను పరామర్శించిన గాదె
సత్తెనపల్లి నియోజకవర్గం రూరల్ మండలం, భృగబండ గ్రామంలో జనసైనికుడు తులవ సీతయ్య కు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది.. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సోమవారం సీతయ్యని, వారి కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-23-at-6.20.35-PM-1024x473.jpeg)