మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన బిక్కవోలు జనసైనికులు
అనపర్తి, వినాయక చవితి సందర్బంగా బిక్కవోలు మండలం కొంకుదురు సావరం, మెల్లూరు గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటింటికి మట్టివినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త రావడ నాగు, మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, అనపర్తి మండల అధ్యక్షులు ఎన్.ఆర్.కె ప్రసాద్ రెడ్డి సోమేశ్వరం, జనసేన నాయకులు నాగేంద్ర కొంకుదురు సావరం జనసైనికులు రాంబాబు, వీరాచక్రం వాసు, పెదపూడి మండల నాయకులు రవి, సతీష్ మండల కమిటీసభ్యుడు కర్రి శ్రీను, కోర్ల బ్రహ్మన్న, ప్రధాన కార్యదర్శి ముమ్మిడి వీరరాఘవ, మెల్లూరు గ్రామశాఖ అధ్యక్షులు నరసింహరాజు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-29-at-7.28.32-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-29-at-7.34.03-PM-1024x768.jpeg)