సావిత్రమ్మని పరామర్శించిన డాక్టర్. యుగంధర్ పొన్న
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ఆర్కే వీబిపేట గ్రామపంచాయతీ, రాజుల కండ్రిగ గ్రామం, మండల బూత్ కన్వీనర్ అన్నామలై మాతృమూర్తి సావిత్రమ్మని జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు, విజయ్, వెంకటేష్, నరేష్, జనసైనికులు తద్తరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-6.55.23-PM-1024x770.jpeg)