పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలసిన అక్కల
మంగళగిరి: జనసేన పార్టీ ఆఫీస్ నందు శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధులతో ముఖా ముఖి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయండని మైలవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అక్కల రామ మోహన్ రావు (గాంధి) కోరారు. పవన్ కళ్యాణ్ స్పందించి త్వరలో ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-22-at-12.41.32-PM-1024x787.jpeg)