కిడ్ని సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన పితాని
ముమ్మిడివరం, జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం కుప్పంగల గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ముడికి అమీర్ కుమార్ ని పరామర్శించారు. వారి వెంట జనసేనపార్టీ తాళ్ళరేవు మండల కన్వీనర్ అత్తిలి బాబు రావు గారు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాల జయ, వంగా త్రిమూర్తులు, మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, కడలి కొండ, ఎం మణికంఠ, పెద్దిరెడ్డి సతీష్, పంపన సూరిబాబు, నీలం లోవరజు, మువల జయప్రకాష్, గుత్తల బాలకృష్ణ, కనిడి నాని, వై దశరద, రాయుడు గోవిందు, దవులురి శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.39.49-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-12.39.50-PM-1024x461.jpeg)