కమ్యూనిటిహాలుగా మార్చాలని కమిషనరుకు జనసేన కార్పొరేటర్ వినతి
విశాఖ దక్షిణ నియోజకవర్గం, 33వ వార్డులో ఉన్న ఒకే ఒక్క కమ్యూనిటీ హాలును సచివాలయ భవనంగా మార్చడం వలన వార్డులో ప్రజలకు ముఖ్యంగా పెద్దలు పడుతున్న ఇబ్బందులు గురించి వివరించి, వీలైనంత త్వరగా సచివాలయాన్ని అక్కడి నుంచి అమ్మ వారి వీధిలో అంగన్వాడీ పైకి వీలైనంత త్వరగా తరలించి, భవనాన్ని తిరిగి కమ్యూనిటీ హాలుగా మార్చమని జనసేన కార్పొరేటర్ జి.కె వసంత జివిఎంసి కమిషనర్ ని కోరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-29-at-14.15.05.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-29-at-14.15.16-1024x682.jpeg)