నూతన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలానికి నూతనంగా నియమితులైన ఎమ్మార్వో మరియు ఎంపీడీఓలను తెర్లాం జనసేన పార్టీ తరుపున మండల అధ్యక్షులు మరడాన రవి అన్నయ్య ఆధ్వర్యంలో మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలసి, సన్మానం చేయడం జరిగింది. అధికారులు స్పందింస్తూ ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండలం సీనియర్ నాయకులు చందక ఉమా మహేష్, అక్కివరపు ప్రసాద్, గెద్ద రమేష్, సింబు, కొరగంజి సాయి తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-14.48.08-1-1024x580.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-14.48.08-1024x580.jpeg)