క్షత్రియ భవనం భూమి పూజకు హాజరైన యల్లటూరు
ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నూతన క్షత్రియ భవనం భూమి పూజకు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-16.36.20-1024x576.jpeg)