శ్రీరాముని అక్షింతలు గడపగడపకి చేర్చిన మోటూరి దంపతులు
అమలాపురం: చిందాడగరువులో ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతులు ఆదివారం శ్రీరాముని అక్షింతలు పంచిపెట్టారు. చిందాడగరువు గ్రామంలో గడపగడపకి చొప్పున వారి చేతులు మీదుగా 850 గృహాలకు స్వయంగా వెళ్లి పంచిపెట్టడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-21-at-6.53.00-PM-1024x626.jpeg)