రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ని వివిధ ప్రాంతాల జనసైనికులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం 29వ వార్డు జనసైనికులు సురేష్ నాయుడు వాళ్ల మిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిసి వై శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపారు.

రాజమండ్రి స్టార్ వన్ బాయ్స్ డ్యాన్స్ గ్రూప్ సభ్యులు డ్యాస్ మాస్టర్ బాబు, సురేష్ , రాజా, కిషోర్, చందు, మహేష్, రాజు, కిరణ్, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం జనసైనికులు షేక్ సులేమాన్, రాము, ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.