ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన రోడ్డు ఎన్నికల తర్వాత గుర్తు లేదా?
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండలం నుండి వాయిలపల్లి రోడ్డు దుస్థితిపై మునుగోడు జనసేన నియోజకవర్గ కో ఆర్డినెటర్ గోకుల రవీందర్ రెడ్డి ఆద్వర్యంలో మంగళవారం నిరసనర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన రోడ్డు ఎన్నికల తర్వాత గుర్తు లేదా అని ప్రశ్నిస్తూ.. రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-6.21.31-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-6.21.32-PM-1024x682.jpeg)