పితానిని మర్యాదపూర్వకంగా కలిసిన బలుసుతిప్ప గ్రామస్తులు
ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణని కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామస్తులు బాలకృష్ణ ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘాని ధర్మారం, ఓలేటి శ్రీను మరియు గ్రామస్తులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-25-at-15.11.49-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-25-at-15.11.47-1024x461.jpeg)