పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కాకినాడలో పి ఆర్. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోగల 119 పోలింగ్ బూత్ నందు కుటుంబ సమేతంగా కలిసి ఓటుహక్కును వినియోగించుకున్న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కాకినాడ సీటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్.
Share this content:
Post Comment