ఆదివాసీల సమస్యలపై గళమెత్తిన తుమ్మి అప్పలరాజు దొర
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ కుల జన గణన -2023 కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్ని సామాజిక వర్గాల కులపెద్ధలతో మర్రిచెన్న రెడ్డి భవనంలో కలెక్టర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన డిఆర్డిఏ సమావేశంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ జిల్లా చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-7.55.10-AM-1024x683.jpeg)