పిఠాపురం, జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవ సభ కోసం లక్ష రూపాయలు విరాళామందించిన జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి బుధవారం పిఠాపురం దినోత్సవ సభ దగ్గర అందించడం జరిగింది.
Share this content:
Post Comment