మన ఊరు మన అట కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి అనూష
విజయవాడ: మన ఊరు మన అట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సూచనలతో 42వ డివిజన్లో యువతతో క్రికెట్ లో 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష పాల్గొని వారికి బ్యాట్ బహూకరించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడారంగం పాల్గొని మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాని అనూష తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-7.31.14-PM-1024x576.jpeg)