జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా తిరుపతి జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా, తిరుపతి నందు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు బాబు మరియు కార్యదర్శులు, ముఖ్య నాయకులు, వీరమహిళలు దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరపున ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది.