రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, మీశరీరం కరోనా వైరస్ తో పోరాడే శక్తి ని పొందడానికి.
రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, మీశరీరం కరోనా వైరస్ తో పోరాడే శక్తి ని పొందడానికి వీటిని రొజూ మీరుతినే ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి.
నిమ్మకాయ, బాదాం,పెరుగు, పసుపు, పాలకూర, అల్లం, వెల్లుల్లి, ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ )
నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.
బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి ఉదయాన్నే తినoడి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.
పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా తీసుకోండి. ఇది విటమిన్ D తో కూడివుంటుంది.
పసుపు: మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్.
పాలకూర: ఈ ఆకుకూరలలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉoటాయి. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.
అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.
వెల్లుల్లి : ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.
డైలీ వాకింగ్ చేయండి ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి.
పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వలన మీ శరీరం కరోనా వైరస్ రోగం తో ధైరంగా పోరాడే శక్తిని ఇస్తుంది మరియు కరోనాను దరి చేరనివ్వదు.