మైనింగ్ ఆగడాలపై తిరగబడ్డ గిరిజనం: జనసేన మురళి
అనంతగిరి మండలంలో నిమ్మలపాడు గ్రామంలో 2004 నుండి మైనింగ్ జరుపుతూ కొంతకాలం క్రితం స్థానికుల తిరుగుబాటుతో నిలిపివేసిన క్వారీ మరల తన రాజకీయ అండదండలతో పునఃప్రారంభం చేస్తున్నారని తెలిసి స్థానిక గిరిజనులు తన సంపదను అన్యాయంగా దోచేస్తూ వాళ్ళకి జీవనదారమైన వ్యవసాయ భూములు సైతం మైనింగ్ వలన నిస్సారవంతంగా మారుస్తున్నారనే కోపంతో ఒక్కసారిగా స్థానిక గిరిజనులు ఆగ్రహంతో కుంభ రవిబాబుపై వ్యతిరేక నినాదాలతో హోరేత్తించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-01-at-17.38.57-1024x462.jpeg)