బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఘననివాళి

కూకట్ పల్లి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసపెట్ వై జంక్షన్ వద్ద గల ఆయన విగ్రహానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నేమురి శంకర్ గౌడ్, రాధారం రాజలింగం పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం కూకట్పల్లి జనసేన నాయకులు కొల్లా శంకర్, మహేష్, వెంకటేశ్వరరావు, నాగరాజు మహిళా నాయకురాలు కావ్య మండపాక, దామోదర్ రెడ్డి, నందగిరి సతీష్, రవీందర్ రెడ్డి మాధవరెడ్డి, జనసైనికులు మరియు వీరమహిళలు నివాళులు అర్పించారు.