బాలానగర్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఘననివాళి
కూకట్ పల్లి, భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బాలానగర్ వద్ద గల ఆయన విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-15.33.54-461x1024.jpeg)