గవర లక్ష్మికి గౌరవ సత్కారం

పెనుగొండ: క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురుషులతో పోటీ పడి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన గవర లక్ష్మిని పెనుగొండ మండలం వీర మహిళలు అభినందించి గౌరవ సత్కారం చేయడం జరిగింది.