తిరుపతి వెంకట పూర్ణచంద్రరావుకి పలువురు ప్రముఖుల నివాళులు
విజయవాడ వెస్ట్: తిరుపతి వెంకట పూర్ణచంద్రరావు గారిది ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్, పోతిన వెంకట మహేష్, కృష్ణా పెన్నా మహిళా నాయకులు విజయలక్ష్మి, జనసేన పార్టీ 45 అధ్యక్షులు బొమ్ము రాంబాబు బొమ్మ గోవిందమ్మ 41 డివిజన్ అధ్యక్షులు కూరాకుల సురేష్ టిడిపి నాయకులు శివాజీ ముదిరాజ్, యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరావు, మొవ్వ విజయ శ్రీ, అపర్ణ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-24-at-6.37.01-PM-1024x576.jpeg)