జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తుమ్మల మోహన్ కుమార్

75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం 115 బాలాజీ నగర్ డివిజన్ లో కే.పీ.హెబ్.బి టెంపుల్ బస్ స్టాప్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్, 114 కే.పీ.హెబ్.బి డివిజన్ ప్రెసిడెంట్ కోలా శంకర్, జగన్, హరీష్, వినోద్, పసుపులేటి ప్రసాద్, రాజా, కిషోర్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *