సింగనమల నియోజకవర్గ ప్రజలకు, యావత్ ప్రజానీకానికి, అధికారులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు మరియు యువ నాయకులు తోట రామ్మోహన్ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులు అందరి కుటుంబాల్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలగాలని అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు జనసేన తోట ఓబులేసు తెలియజేశారు.
Share this content:
Post Comment