నా సేన కోసం నావంతుకు యూకే జనసేన 5.5 లక్షల విరాళం..!

నా సేన కోసం – నా వంతు కార్యక్రమంలో భాగంగా, యూకె జనసేన సావే టీమ్ గత 5 నెలల్లో ₹5,50,000/- నిధులు సమీకరించి, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదెల నాగబాబుకి మార్చ్ 6వ తేదీన అధికారికంగా అందజేశారు. అనంతరం నాగబాబు చేతుల మీదుగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని లండన్ హౌన్స్లో, బర్మింగ్‌హాం మరియు మాంచెస్టర్ లలో జరుగనున్న కార్యక్రమానికి సంబందించిన ఈవెంట్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.

WhatsApp-Image-2025-03-07-at-11.17.23-PM-1024x586 నా సేన కోసం నావంతుకు యూకే జనసేన 5.5 లక్షల విరాళం..!

Share this content:

Post Comment