పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి కావాలని డోల్కల్ వినాయకుని దర్శించుకున్న ఉలుసు నాగేంద్ర
తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామ జనసైనికుడు ఉలుసు నాగేంద్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ డోల్కల్ వినాయకుని దర్శించుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్, దంతేవాడ, సముద్ర మట్టంకి 2994 అడుగుల ఎత్తున ఉండే ఈ వినాయకుని విగ్రహం 11 వ శతాబ్దం నాటిది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-8.56.17-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-8.56.16-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-08-at-8.56.16-PM-1024x576.jpeg)