జనసేన ఆద్వర్యంలో పూల్వమా ఆమర జవన్లాకు ఘననివాళులు

రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ సూచన మేరకు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులూ ఆంజనేయులు గౌడ్, గాదె పృథ్వి పిలుపుతో భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుల్వామా దాడి ఘటనలో ప్రాణత్యాగం చేసిన వీరజవానులకు జనసేన పార్టీ విధ్యార్థి విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసు గౌడ్, జనసేన పార్టీ జిల్లా నాయకుల అధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పనంగా రాత్రి పగలు సేవ చేస్తున్న జవానులను గౌరవించడం వారిని స్మరించుకోవడం అనేది ప్రతి పౌరుని బాధ్యత అని జవాను యొక్క గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కో ఆర్డినేటర్ బొడ్డు సుధాకర్, జనసేన పార్టీ నాయకులు కాల్వ రాజశేఖర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు శేశజ్వల రాజేష్ తలారి ఉదయ్, బాలు, బొడ్డు వెంకటేష్, సమ్యుల్, విజయ్, సాగర్ మరియు నాయుకులు విధ్యార్థులు పాల్గొన్నారు.