మోపిదేవి మండల జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

అవనిగడ్డ: జగనన్న కాలనీలు పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఆదివారం మోపిదేవి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మోపిదేవి మండలంలో ఉన్న జగనన్న కాలనీలు సందర్శించి.. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు చూడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.