ఉచిత కంటి ఆపరేషన్ లు చేయించిన ఉంగుటూరు జనసేన

ఉంగుటూరు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు జనసేన పార్టీ నాయకులు శ్రీ మైలవరపు సురేంద్ర కూమార్. జనసేన పార్టీ తరపున కంటి వైద్య పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు అందించారు అలాగే ఆపరేషన్ అవసరమైనవారికి ఉచితంగా ఆపరేషన్ చేయించారు శ్రీ సురేంద్ర కుమార్. ఈ కార్యక్రమంలో తోట పవన్, దూసనపూడి ఉమ సురేష్, కొట్టే సాయి కృష్ణ, నిడమర్రు జనసైనికులు హాజరు అయ్యారు.