డిజిటల్ క్యాంపెయిన్ లో ఉంగుటూరు జనసైనికుడు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా ఆదివారం ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల నిడమర్రు గ్రామంలో ఉంగుటూరు జనసైనికుడు సురేష్ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.