డిజిటల్ క్యాంపెయిన్ లో ఉంగుటూరు జనసైనికుడు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-6.13.22-PM-768x1024.jpeg)
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా ఆదివారం ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల నిడమర్రు గ్రామంలో ఉంగుటూరు జనసైనికుడు సురేష్ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.