ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
నూజివీడు నియోజకవర్గం, కాట్రెనిపాడు గ్రామంలో భారీ ర్యాలీతో జనసేన పార్టీ దిమ్మ అవిష్కరణ నిర్వహించడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు సమక్షంలో భారీగా వైసీపీ నుండి అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి స్థానిక యువత జనసేనలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాశం నాగబాబు, పసుపులేటి సందీప్, మొగల్ల వినయ్, అభిలాష్, జక్కుల లక్ష్మి, ఇనగంటి నాగమణి, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, షేక్ ఇమ్రాన్, మిరియాల సత్యనారాయణ, చేబత్తిన విజయ్, గిరి గోపి, తిరుమలశెట్టి అనిల్, రుత్విక్, రాజశేఖర్, టీడీపి మండల నాయకులు కందుల పిచ్చయ్య, మామిడిశెట్టి గిరిబాబు, రాపర్ల ప్రతాప్, గ్రామ టీడీపీ-జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-13.44.52-1024x680.jpeg)