పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన అంగరంగ వైభవంగా జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి ఉరవకొండ నియోజకవర్గం నుండి జనసేన సైన్యం భారీగా తరలి వెళ్ళింది. గురువారం జనసేన అధిష్టానం ఆదేశాల మేరకు, అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు & ఆహుడా చైర్మన్ టి సి వరుణ్” నాయకత్వంలో, ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ ‘గౌతమ్ కుమార్’ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పిఠాపురం బహిరంగ సభకు ఉత్సాహంగా బయలుదేరారని జనసేన పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ గౌతమ్ కుమార్ తెలిపారు.
Share this content:
Post Comment