ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వబ్బిన సత్యనారాయణ

విశాఖపట్నంలో ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పొలిటికల్ సెక్రటరీ, ప్రభుత్వ విప్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ని శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు) విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండలం ప్రధాన కార్యదర్శి రాందాస్ కాశీ, బంధం సత్యనారాయణ పాల్గొన్నారు.

Share this content:

Post Comment