నూతన దంపతులను ఆశీర్వదించిన వంగ లక్ష్మణ్ గౌడ్
జడ్చర్ల నియోజకవర్గం – బోయిన్ పల్లి జనసైనికుడు గౌసు పాశ సిస్టర్ ఆస్మ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించిన వంగ లక్ష్మణ్ గౌడ్
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో సత్యం, పవన్, ప్రసాద్, రాముడు, లక్ష్మణ్, షేకర్, శ్రీకాంత్, వంశీ, శశాంక్, శ్రీధర్, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-06-at-17.29.28-1024x647.jpeg)