బొట్క రమేష్ తల్లిని పరామర్శించిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు బొట్క రమేష్ తల్లిదండ్రులకు బుధవారం సాయంకాలం ఆక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే రమేష్ తండ్రి బోట్క వెంకటయ్య అక్కడిక్కడే మరణించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అర్థరాత్రి నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ నాగర్ కర్నూల్ కు చేరుకొని ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయాల పాలైన రమేష్ తల్లిని ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.