గాంధీ మహాత్మునికి నివాళులర్పించిన వరికూటి నాగరాజు
దర్శి: గాంధీ జయంతి సందర్భంగా సోమవారం దర్శి అద్దంకి రోడ్డు లోని పొట్టి శ్రీరాములు వీధి నందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల అర్పించిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్శాద్, లాయర్ పాలడుగు నాగేశ్వర రావు, లాయర్ హర్ష, పాశం వెంకటేష్, సుబ్బు, సందు నరేష్, సందు వెంకటేష్, సందు రాధ, నీలిశెట్టి ప్రభు, కాశీ, అజయ్, తాండవ మహేష్, సందు శ్రీకాంత్ హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-10.13.18-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-10.13.19-AM-1024x768.jpeg)