జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన వరికూటి నాగరాజు
హైదరాబద్, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ ని బుధవారం హైదరాబాదులో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-18.33.02.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-18.33.02-1.jpeg)