జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన వరికూటి నాగరాజు

మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.