సిద్ధార్థ కాలేజీ గేమ్స్ లో విజేతలుగా నిలిచిన జట్టులకు బహుమతులు అందజేసిన చేసిన వర్రే హనుమాన్ ప్రసాద్

సోమవారం విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో 66వ ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ అండర్ 17వ బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడలను ప్రోత్సహిస్తూ తనవంతు కింద 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, విజేతలుగా నిలిచిన జట్టులకు కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వర్రే హనుమాన్ ప్రసాద్ బహుమతులు అందజేశారు.