జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్

నందిగామ, ఇతవరంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్ లను మైలవరం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.