జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన వీరమహిళ కళ్యాణి

హైదరాబాద్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజమండ్రికి చెందిన జనసేన వీరమహిళ కళ్యాణి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జనసేనను బలోపేతం చేసేలా అధినేత సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణి జనసేన పార్టీ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అభినందించడం జరిగింది.