రైతు భరోసాకి అర్హులైన కుటుంబాలకు సమాచారమందించిన వెంకటలక్ష్మి
దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి జనసేన రైతు భరోసాకి అర్హులైన.. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలైన.. నెర్సు మల్లికార్జున్, దాయం నాగరాజు, కొమ్మ నాగేశ్వరావు కుటుంబాలను కలసి.. జనసేన పార్టీ అదినేత కల్యాణ్ చేతుల మీద లక్షరూపాయలు అందజేస్తారని తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-1.50.29-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-1.50.39-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-1.50.39-PM-1-1024x461.jpeg)