షాజహాన్ భాషాని ఆహ్వానించిన వెంకటేష్
మదనపల్లి జగన్ కాలనీలో ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాషాని ఆహ్వానించిన రాష్ట్ర బీసీ అధ్యక్షుడు వెంకటేష్.. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీనివాసులు, క్రిష్ణమూర్తి, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, సిద్దు, అశోక్, ధరణి మరియు జనసేన, టిడిపి కార్యకర్తలు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-01-at-7.49.31-PM-1024x576.jpeg)